ఎమ్మెల్యే శిల్పా అసమర్థతతోనే నీటి కష్టాలు

66చూసినవారు
ఎమ్మెల్యే శిల్పా అసమర్థతతోనే నీటి కష్టాలు
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అసమర్థతతోనే ఆత్మకూరు మండలంలో సాగు, తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయని శ్రీశైల మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆత్మకూరు మండలంలోని ముష్టేపల్లి గ్రామంలో సుమారు 30 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలోకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది జనసేన, టిడిపి, బిజెపి కూటమేనని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్