నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతి

52చూసినవారు
అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతిచెందారు. ఆయన మృతదేహం ఏలూరు కాలువలో లభ్యమైంది. 8 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆయన బోటింగ్ కాంట్రాక్టర్ రూ.55లక్షలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఒత్తిడితో సూసైడ్ చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు మెసేజ్ పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ జోక్యం చేసుకోవడంతో ఆయన మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్