కూటమి విషయంలో మత్స్యకారుల పాత్ర కేలకం

70చూసినవారు
కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఉలవపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వ విజయంలో మత్స్యకారుల పాత్ర చాలా కీలకమన్నారు. మత్స్యకారులందరికీ తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో కరెంట్ పోల్ వేసుకోవాలన్నా, ఏదైనా పని అవసరమున్న, ప్రజలే డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మన ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్