బోగోలులో ఎమ్మెల్యే రామిరెడ్డి ఎన్నికల ప్రచారం

83చూసినవారు
బోగోలు మండలం జవ్వలదిన్నె పంచాయితీలో బుధవారం సాయంత్రం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వైసిపి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్