పంజాబ్ టార్గెట్ 163

57చూసినవారు
పంజాబ్ టార్గెట్ 163
సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. రహానే 29, గైక్వాడ్ 62, రిజ్వి 21, మొయిన్ 15, ధోని 14 పరుగులు చేశారు. శివమ్ దూబె 0, జడేజా 2 నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, హర్‌ప్రీత్ 2, రబాడ, అర్ష్‌దీప్ చెరో వికెట్ తీశారు. పంజాబ్ టార్గెట్ 163.

సంబంధిత పోస్ట్