సోమిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి
రానున్న ఎన్నికల్లో టిడిపి సర్వేపల్లి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టిడిపి తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పచ్చి పాల రామిరెడ్డి అన్నారు. ఆదివారం మనుబోలు మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేన్నారు.