ట్రావెల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం

83చూసినవారు
ట్రావెల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం
మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై మంగళవారం ఉదయం ఓ ట్రావెల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే విజయవాడ నుంచి చెన్నైకి 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా.. యాచవరం రోడ్డు దాటాక బస్సు టైరు పేలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి మరో వైపుకు దూసుకెళ్లింది. ఆ సమయంలో వేరే వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్