దర్గాలో నిరంతరం విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ

70చూసినవారు
దర్గాలో నిరంతరం విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ
ప్రపంచ ప్రఖ్యాతగాంచిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా విద్యుత్ సేవల్లో సేవా లోపం ఏర్పడకుండా దర్గా వద్ద విద్యుత్ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ వి. విజయన్, డిప్యూటీ ఇంజనీర్ శ్రీధర్, కిరణ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ లక్ష్మీనారాయణ, గోపి, జూనియర్ ఇంజనీర్ గోపి, తదితరులు నిరంతరం సేవలను పరిరక్షించారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణ స్పందించి విద్యుత్ పునరుద్ధరణ పనులను ఎప్పటికప్పుడు దగ్గరుండి చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్