కృష్ణాష్టమి పర్వదినం కాంక్షలు తెలియజేసిన మంత్రి నారాయణ

75చూసినవారు
కృష్ణాష్టమి పర్వదినం కాంక్షలు తెలియజేసిన మంత్రి నారాయణ
భక్తితో నిండిన ఈ కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో ఆనందం, శాంతి నింపాలని అలాగే ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌జ‌లంద‌రికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్