భూసేకరణ పనులను పరిశీలించిన కలెక్టర్

85చూసినవారు
భూసేకరణ పనులను పరిశీలించిన కలెక్టర్
జిల్లాలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను భూసేకరణ పనులు పరిశీలించిన్నట్టు జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం పొదలకూరు మండలం అంకుపల్లి, చేజర్ల మండలం పెరుమళ్ళపాడు, ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించి రైల్వే లైనుకు సంబంధించి అవార్డు భూయజమానులు, రైతులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్