మనుబోలు: కాలి బిందెలతో గ్రామస్తులు నిరసన

52చూసినవారు
మనుబోలు: కాలి బిందెలతో గ్రామస్తులు నిరసన
కుళాయిల్లో నీరు రాకపోయినా తమ గోడు పట్టించుకునే వారే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుంచి పంచాయతీ కులాయిల్లో త్రాగునీరు రావడం లేదు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఓ విద్యుత్ స్తంభం ఒరిగిపోయి అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ మోటర్లు పనిచేయడం లేదు. అధికారుల తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్