ఆసరా 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి

1557చూసినవారు
ఆసరా 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి
మనుబోలులో మంగళవారం జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఏరియా కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖామంత్రి కాకాణి. గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాలకు ఉన్న అప్పు మొత్తాన్ని 4 విడతల్లో ఇస్తానన్న జగన్ మాట నిలబెట్టుకున్నాడని అన్నారు. అనంతరం 603 గ్రూపులకు సుమారు 4. 50 కోట్లు చెక్ అందజేశారు.

సంబంధిత పోస్ట్