పింఛన్లు విచారణలో ఉద్రిక్తత

57చూసినవారు
మనుబోలు మండలం అక్కంపేట టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మంగళవారం అక్కంపేట సచివాలయంకు సాంఘీక సంక్షేమ శాఖ డీడి వెంకటయ్య, డిఎల్డీవో వసుమతి, నెల్లూరు ఏఎస్ డబ్ల్యూవో పింఛన్లు విచారణ నిమిత్తం వచ్చారు. దాదాపు 40మందికి పైగా ఫించన్ దారుల వివరాలను డిజిటల్ అసిస్టెంట్ తిరుమలరావు నుంచి సేకరించారు. పత్రాలను ఫిర్యాదు చేసిన గ్రామస్తుల సమక్షంలోనే పరిశీలించారు. తమ పింఛన్లు ఎక్కడ తొలగిస్తారో అని గ్రామస్థులు గొడవకు దిగినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్