అమ్మో దయ్యం... మడమనూరులో పుకార్లు

15751చూసినవారు
అమ్మో దయ్యం... మడమనూరులో పుకార్లు
మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో దయ్యం సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఇద్దరు యువకులు హై స్కూల్ వద్ద తమకు దయ్యం కనిపించిందంటూ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు సోమవారం వైరల్ కావడంతో దెయ్యం ఉందని జనాలు భయాందోళనలో ఉన్నారు. అవే వీడియోలతో హైదరాబాద్ లోని మాదాపూర్ లోనూ దెయ్యం కనిపించిందని నెట్లో అప్లోడ్ చేసి ఉన్నారు. ఇందులో ఏది నిజమో ప్రజలే ఆలోచించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్