వైసీపీ నేతలకు నోటీసులు

81చూసినవారు
వైసీపీ నేతలకు నోటీసులు
వైసీపీ అధినేత జగన్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తిరుపతి జిల్లా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ మేరకు తిరుపతిలో పోలీసులు భారీగా మోహరించారు.

సంబంధిత పోస్ట్