మహాలక్ష్మి నాపై దాడి చేసింది.. అందుకే ముక్కలు చేశా

55చూసినవారు
మహాలక్ష్మి నాపై దాడి చేసింది.. అందుకే ముక్కలు చేశా
బెంగళూరులో మహాలక్ష్మీ (29) అనే యువతిని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన హంతకుడు ముక్తిరంజన్‌ రాయ్‌ ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు హత్యకు గల కారణాలను డెత్‌నోట్‌లో రాశాడు. ఈ నెల 3న మహాలక్ష్మీని హత్య చేశానని అందులో తెలిపాడు. 'ఆమె ఇంటికి వెళ్లాను. వ్యక్తిగత విషయాలతో గొడవ జరిగింది. ఆమె నాపై దాడి చేసింది. సహనం కోల్పోయి ఆమెను హత్య చేశాను. శరీరాన్ని 59 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టా' అని డెత్‌నోట్‌లో రాశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్