ఎన్ఎస్పి కాల్వ పై ఆక్రమ నిర్మాణాలు కూల్చివేత

81చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పారిశ్రామికవాడలోని ఎన్ఎస్పీ కాలువపై ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను ఎన్ఎస్పీ అధికారులు బుధవారం కూల్చివేశారు. ఎన్ఎస్పీ కాలువలను ఆక్రమించి పరిశ్రమల యజమానులు నిర్మించిన భవనాలను కొన్నేళ్ల క్రితం ఎన్ఎస్పీ కాలువను ఆక్రమించి షెడ్లు, భవనాలు నిర్మించారు. ఎన్ఎస్పీ అధికారులు లోకాయుక్తను ఆశ్రయించారు. ఆక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందిగా లోకాయుక్త ఆదేశాలు జారే చేసిన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్