వైసీపీ నాయకుడు టిడిపిలో చేరిక

50చూసినవారు
తిరువూరు నియోజకవర్గ విసన్నపేట పట్టణ చెందిన వైసిపి నాయకుడు ఆనుమోలు శివ బాజీ ఆదివారం రాత్రి టిడిపి పార్టీలోకి చేరారు. తిరువూరు టిడిపి కూటమి అభ్యర్థి కూలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శివ బాజీ టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా పలువురు వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరినట్లుగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.