ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర హోం శాఖ

74చూసినవారు
భారీ వర్షాలు, వరదల ధాటికి నీట మునిగిన కండ్రిక, పైపుల రోడ్డు, విశాలాంధ్ర కాలనీ, సుందరయ్య నగర్, అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, ప్రాంతాల్లోగురువారం కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ ట్రాక్టర్ పై పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. స్థానిక రెవిన్యూ అధికారులు ముంపు ప్రాంతాల కు సంబంధించి కేంద్ర బృందానికి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్