
విజయవాడ: కెఎల్ యులో ఘనంగా ముగిసిన జాతీయ స్థాయి ఈత పోటీలు
కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ స్థాయి ఈత పోటీలు శనివారం ఘనంగా ముగిసాయి. అంతర్జాతీయ ఈత కారిణి గోలి శ్యామల ముఖ్య అతిథిగా, హాజరయి ఈత పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ లక్ష్యం వైపు గురి పెట్టుకుని సాదించాలని ఈత గాళ్లకు సూచించారు. ఈత వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.