ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్!

535చూసినవారు
ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పైకి గెలుస్తామని ఓవైపు కూటమి, మరోవైపు వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే లోపల ఎక్కడో ఓటమి భయం పట్టుకుందట. ముఖ్యంగా ఈ ఓటమి భయం వైసీపీ పార్టీలో కొంచెం ఎక్కువగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుకూల ఓట్లు కంటే వ్యతిరేక ఓటింగ్ ఎక్కువగా జరిగిందనే ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట.

సంబంధిత పోస్ట్