తిరుమలపై మరోసారి సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

63చూసినవారు
తిరుమలపై మరోసారి సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
తిరుమలపై మరోసారి సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారని మరోసారి మండిపడ్డారు. 'ప్రసాదంలో అపవిత్రమైన ముడిసరుకులు వాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అన్నదానంలో నాసిరకమైన ముడిసరుకులు వాడారు. ప్రసాద నాణ్యతపై విచారణలో కల్తీ బయటపడింది. వెంకటేశ్వర స్వామిని పెళ్లిళ్లలో ఊరేగించారు. శ్రీవారి ఆలయం సెట్లు వేసి చాలా దోషాలకు పాల్పడ్డారు. ఇప్పటికే తప్పు చేసిన వారు పారిపోయారు' అని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్