ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా పి.కృష్ణయ్య

66చూసినవారు
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా పి.కృష్ణయ్య
నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా పి.కృష్ణయ్యను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.

సంబంధిత పోస్ట్