రైతు సంఘం కార్యాలయం ప్రారంభం

77చూసినవారు
అస్తవ్యస్తంగా ఉన్న సర్వే నంబర్లు, అడ్డగోలుగా తయారైన అగ్రహారం భూముల సమస్యకు నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు శాశ్వత పరిష్కారం చూపారు. లింగంగుంట్ల అగ్రహారం భూముల సమస్య పరిష్కారమే లక్ష్యంగా త్రికోటేశ్వర రైతు సంఘం కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. వ్యవసాయ భూములు, ప్రైవేట్ భూములు ఏవైనా సర్వే కొలతలు, పట్టాల్లో పేర్ల మార్పు లాంటి సమస్యలు ఉంటే సచివాలయంలో పరిష్కరించుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్