కోతుల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు

76చూసినవారు
ఒక్కరోజే ఇద్దరు వ్యక్తులపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. నరసరావుపేట పట్టణంలోని అరండల్ పేట లో ఆదివారం బండారు మాధవి, విజయ్ కుమార్ లపై కోతుల దాడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వరవకట్ట, ప్రకాష్ నగర్, అరండల్ పేటలో విపరీతంగా కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని పట్టణ ప్రజల అధికారులను వేడుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్