వరదలు వైపరీత్యం కాదు.. పరిపాలన వైఫల్యం: అంబటి

56చూసినవారు
ప్రస్తుతం రాష్ట్రంలోని వరదలు వైపరీత్యం కాదని పరిపాలన వైఫల్యం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో వైయస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరితపించిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. వరద పరిస్థితులపై ముందుగానే హెచ్చరించిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

సంబంధిత పోస్ట్