విద్యార్థులకు ఆల్బెండ్ జోల్ మాత్రల పంపిణీ

62చూసినవారు
విద్యార్థులకు ఆల్బెండ్ జోల్ మాత్రల పంపిణీ
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లాం గాయత్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండ్ మాత్రలను ప్రిన్సిపాల్ మురళి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కోరాడ కృష్ణలు పంపిణీ చేశారు. వైస్ ప్రిన్సిపాల్ అప్పారావు, హెల్త్ అసిస్టెంట్ బి. విశ్వేశ్వరరావు, ఆశ కార్యకర్త గణపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్