గంట్యాడ: బోనంగిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

52చూసినవారు
విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని బోనంగి గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శ్యాం కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ వీటి రామారావు పాల్గొని మాట్లాడుతూ.. అధిక దిగులు సాధించే పద్ధతులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ప్రజా ప్రతినిధులు అనుబంధ రంగాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్