సిపిఎం నుండి వైసిపి లోకి చేరిన పలు కుటుంబాలు

76చూసినవారు
వైసీపీ అమలు చేసిన సంక్షేమ పాలనకు ప్రజలు ఆకర్షితులయ్యి పార్టీలో చేరుతున్నారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. గుమ్మలక్ష్మిపురం మండలం కుక్కిడి పంచాయితీ చింతమానుగూడ, ఋషిణి గ్రామాలకు చెందిన పలు కుటుంబాలు సీపీఎంని వీడి వైసీపీలో సోమవారం చేరారు. వారందరకి ఎమ్మెల్యే కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్