మురుగునీటి సమస్య పరిష్కారానికి ముందడుగు

64చూసినవారు
వీరగొట్టం మండల కేంద్రంలో సాయి నగర్ కాలనీలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జానీ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ. గత వైసీపీ స్థానిక నాయకులు ప్రజల కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. స్థానిక జనసేన నాయకులు ఉదయాన చరణ్ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసి ఈ సమస్యను పరిష్కరించారని అన్నారు. పలువురు స్థానికుల హర్షం వ్యక్తం చేశారు.