2023లో సైబర్ మోసాల వల్ల భారత్‌లో వినియోగదారులు ఎంత మొత్తాన్ని పొగొట్టుకున్నారు?

77చూసినవారు
2023లో సైబర్ మోసాల వల్ల భారత్‌లో వినియోగదారులు ఎంత మొత్తాన్ని పొగొట్టుకున్నారు?
2023లో సైబర్ మోసాల వల్ల భారత్‌లో వినియోగదారులు రూ.7,489 కోట్లు పొగొట్టుకున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక పేర్కొంది.

సంబంధిత పోస్ట్