హైకోర్టును ఆశ్ర‌యించిన పిన్నెల్లి

29076చూసినవారు
హైకోర్టును ఆశ్ర‌యించిన పిన్నెల్లి
AP: మాచర్ల‌లో ఈవీఎం ధ్వంసం ఘ‌ట‌న‌లో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై కాసేపట్లో ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

సంబంధిత పోస్ట్