‘ఏపీలో మారబోతున్న అధికారం’

60చూసినవారు
‘ఏపీలో మారబోతున్న అధికారం’
మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని మోడీ సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారం మారబోతుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మిత్రపక్షాలను కలుపుకొని వెళ్తామని ప్రధాని మోడీ తెలిపారు.

సంబంధిత పోస్ట్