కంభం సిఐని కలిసిన అరుణ్ దీప్

54చూసినవారు
కంభం సిఐని కలిసిన అరుణ్ దీప్
కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన కె. మల్లికార్జునను గురువారం స్థానిక సర్కిల్ పోలీసు కార్యాలయoలో దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ దీప్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బోకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సిఐని కలిసిన వారిలో సదరు సంఘం నాయకులు రామ కృష్ణ, దినేష్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్