గిద్దలూరు: నియోజకవర్గంలో అప్రమత్తమమైన అధికారులు

62చూసినవారు
గిద్దలూరు నియోజకవర్గంలో అధికారులు అప్రమత్త వ్యవహరిస్తున్నారు. బుధవారం బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను కారణంగా కొమరోలు, రాచర్ల, అర్ధవీడు మండలాలలో భారీ వర్షాలు కురిశాయి. గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం పరిసర ప్రాంతాలలో ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్