భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామికి పూజలు చేసిన ఎమ్మెల్యే

2899చూసినవారు
అద్దంకి మండలం, మణికేశ్వరం గ్రామంలో కొలువుదీరిన "శ్రీ గంగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున" స్వామి ఆలయాన్ని ఆదివారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి. రవికుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు, గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని, గొట్టిపాటికి స్వాగతం పలికి, గుమ్మడికాయతో దిష్టి తీశారు. వచ్చే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అద్దంకి నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్