ప్రజాగళం సభను విజయవంతం చేస్తాం..

2272చూసినవారు
కోరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలో, టిడిపి కార్యాలయం నందు శనివారం రాత్రి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మేదరమెట్ల. శ్రీనివాసరావు (పంతులు. శీను) బ్రహ్మయ్య, రాజేష్ పాల్గొన్నారు. మాట్లాడుతూ 700 మంది కార్యకర్తలతో, 70 కార్లు, 150 బైక్ లతో భారీ ర్యాలీగా రేపు జరిగే ప్రజాగళం సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, గ్రామంలోని టిడిపి అభిమానులు పాల్గొనాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్