హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ

69చూసినవారు
హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఇఓ
కారంచేడు మండలం కుంకలమర్రు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను డీఈఓ వెంకటేశ్వర్లు, చీరాల డిప్యూటీ ఈవో నిర్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ రికార్డులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో త్రాగునీటి ప్లాంటును ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక బోధనను టీచర్లు అందజేయాలన్నారు. ఎంఈఓ ఎం. వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ సంజయ్, హెచ్ఎం ప్రభూజీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్