దుకాణాల్లో అధికారుల తనిఖీలు

85చూసినవారు
దుకాణాల్లో అధికారుల తనిఖీలు
తాళ్లూరు మండలంలోని పలు దుకాణాల్లో బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఆ శాఖకు సంబంధించిన పొదిలి ఎస్సై మోహిసేన్ ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. మండలంలో 9 దుకాణాల నిర్వహకులపై కేసులను నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు. సిబ్బంది భాస్కర్, రవి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్