10కుటుంబాలు వైసీపీలో చేరిక

571చూసినవారు
10కుటుంబాలు వైసీపీలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఆదివారం గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో బేస్తవారిపేట అంబేద్కర్ కాలనీకి చెందిన 10 కుటుంబాలు టిడిపిని విడి వైసిపిలో చేరాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి 10 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి గెలుపుకు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్