ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో రోడ్డు మొత్తం గుంతల మాయం కావడంతో వార్డు ప్రజలు వినూత్నంగా సోమవారం రోడ్డుపై మొక్కలు నాటి తమ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిన్న పార్టీ వర్షానికి రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు నిర్మించాలని వారు తెలిపారు.