ఎమ్మెల్యే ఉగ్ర ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహణ

57చూసినవారు
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ చర్యల్లో భాగంగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను బుధవారం అధికారులు చేపట్టారు. ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, వీధులలో రోడ్లపై పేరుకుపోయిన బురద, మురుగును తొలగించే విధంగా పారిశుధ్య పనులను ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పాదశుద్ధ్య పనులను ఎమ్మెల్యే ఉగ్ర చేయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్