Apr 24, 2024, 17:04 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం
Apr 24, 2024, 17:04 IST
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. బిరుదు రవీందర్ సహకారంతో నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవాసమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్, సభ్యులు, దాత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.