రెండు వర్గాల మధ్య సినిమా రేంజిలో ఘర్షణ.. వ్యక్తి మృతి (వీడియో)

58చూసినవారు
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. బుల్డోజర్‌తోపాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. జైన సమాజ్ గ్రూపునకు చెందిన స్థలంలో నిర్మాణంపై రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.

సంబంధిత పోస్ట్