మాచేపల్లి నాగయ్య కి మేమున్నామని బాలినేని వాసు హామీ
మర్రిపూడి మండల వైస్సార్ సీపీ సీనియర్ బి సి నాయకులు మాచేపల్లి నాగయ్య బాలినేని స్వయంగా పేరు పెట్టి స్టేజి మీదకు ఆహ్వానించి, పార్టీకి బలోపేతం కృషి చేసిన మాచేపల్లి నాగయ్య కు అన్యాయం జరిగిన మాట వాస్తవం అని, కానీ 2024 లో జగన్ ముఖ్యమంత్రి ఆయన తరువాత కొండపి నియోజకవర్గం స్థాయి లో మొట్టమొదటి డైరెక్టర్ పదవి నాగయ్య ఇవ్వాలి అని మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ సూచించి హామీ ఇచ్చారు.