కొత్తపట్నం తీరం వద్ద ఎగిసిపడుతున్న అలలు

82చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రెండు రోజులుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తపట్నం సముద్ర తీరం వద్ద ఆదివారం అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో సముద్రం ఒడ్డున ఉన్న బొట్లు, వలలను ఒడ్డుకు చేర్చుకోవాలని పోలీసులు మత్స్యకారులకు సూచించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ మధుసూదన్ రావు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్