పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

58చూసినవారు
పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పారటీ బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టిందన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జూన్ 23 నుంచి జులై 6 వరకూ మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రకృతిని తల్లిగా భావిస్తున్నామని, అందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you