వరద నీటిలో నడిచిన గర్భిణి..ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!

53చూసినవారు
వరద నీటిలో నడిచిన గర్భిణి..ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు విజయవాడ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. బుడమేరు వాగుకు మూడు చోట్ల గండి పడడంతో సింగ్ నగర్ తో పాటు బుడమేరు పరిసర ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను, ముంపునకు గురైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గర్భిణిని లోతట్టు ప్రాంతం నుంచి తరలిస్తుండగా.. ఆమె వరద నీటితో నడుస్తున్న ఫొటో వైరల్ అయింది.

సంబంధిత పోస్ట్