'త్వరలో సజ్జల జైలుకు'

66చూసినవారు
'త్వరలో సజ్జల జైలుకు'
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. ఇంకో 45 ఏళ్లు టీడీపీకి తిరుగు లేదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.