డ్రోన్ల ద్వారా పారిశుధ్య ప‌నులు.. వీడియో

68చూసినవారు
ఇటీవ‌ల‌ డ్రోన్ల ద్వారా ఆహార పంపీణీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో అడుగు ముందుకేసింది. శుక్ర‌వారం డ్రోన్ల ద్వారా వరద తగ్గిన ప్రాంతాల్లో బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేశారు. సాంకేతికతను వాడుకొని సహాయక చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లను అధికారులు రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్